Page 17 - NIS Telugu January 16-31,2023
P. 17

జి20కి భార్త్ అధ్్యక్షత   ముఖపత్ కథనుం



                                                                                   లా
          భారత్దేశం గత్ ఎనిమిదేళలో ప్రపంచ వేదికపైకి వేగంగా దూస్కొచి్చంది. ఇటీవలి నెలలో కీలక వేదికలకు నాయకత్్వం
                                లా
         వహించడంతో ప్రపంచంలో మన దేశం పాత్ర మరింత్ విస్తు త్మైంది. ఐక్యరాజ్య సమితి భద్రత్ మండలి, ష్టంఘై సహకార
                                                          ృ
              థి
          సంస (ఎస్.స్.ఒ)ల త్రా్వత్ 2022 డిసెంబర్ 1 నుంచి జి20కి అధ్్యక్ష బాధ్్యత్ వహించే చరిత్రాత్మూక అవకాశం భారత్ కు
            దకి్కంది. ప్రధాని నర్ంద్ర మోదీ ఆధ్్వరా్యన దేశం చేపటిన ఈ బాధ్్యత్ ఎంతో కీలకమైనది. “వస్ధైవ కుటుంబకం”
                                                         ్ట
             స్ఫూరి్తుతో భారత్దేశ విశ్వసనీయత్, ప్రాబల్యం పెరగడానిని ఇది స్పిష్టం చేసో్తుంది. దేశం సాధించిన ప్రపంచవ్్యప్తు

           విజయాలపై నేడు భారతీయులంతా ఎంతో గరి్వస్్తునానిరు. ఈ నేపథ్యంలో రక్షణ, సదాభావన సహా ప్రజాకాంక్షలకు కొత్  ్తు

                         ్తు
             ఊపిరి పోస్ సాగే భారత్ జి-20 అధ్్యక్ష బాధ్్యత్ల నిర్వహణ ప్రపంచానికే గర్వకారణంగా ఎలా మారనుననిదో
                                              మనమిప్పుడు తెలుస్కుందాం.

































                                లా
           అంటే-  “నేను..  నా  వ్ళ్  అనే  భావన  సంకుచిత్
           మనస్తుతా్వనికి   నిదర్శినం.   ఉదాత్  ్తు  స్వభావులకు
           ప్రపంచమంతా ఒకే కుటుంబం” అని అరథిం.

                 శోకం భారత్ పారలామెంటు ప్రవేశ మందిరంలోన్
                   లా
           ఈ  చెక్కబడి  ఉంది.  జి-20కి  భారత్  అధ్్యక్షత్లోని
                                     ్రీ
           ప్రాథమిక స్త్రం కూడా ఇదే. శాసం ప్రబోధించిన ఈ
           స్భాషితానిని  వ్స్తువం  చేయడమే  లక్షష్ంగా  2022
           డిసెంబర్ 1 నుంచి జి-20 అధ్్యక్ష బాధ్్యత్ల నిర్వహణకు
           భారత్  శ్రీకారం  చుటింది.  భారత్  సా్వత్ంత్్య్ర  75వ
                            ్ట
                                      ్ట
           వ్రి్షకోత్్సవం  చరిత్రలో  అతిపెద  ఘటం  కాగా,  అమృత్
                                  ్ద
           కాలంలో దేశానికి దకి్కన ఈ బాధ్్యత్ ఒక స్వరావకాశం.
                                            ్ణ
           ప్రపంచ జిడిపిలో 85 శాత్ం, వ్ణిజ్యంలో 75 శాతానికి
           పైగా, జనాభాలో మ్డింట రెండు వంత్ల మేర జి-20
           సభ్యదేశాలు ప్రాతినిధ్్యం వహిస్్తునానియి.
                                                  ్తు
              ప్రస్్తుత్  సా్వత్ంత్్య్ర  అమృత్  కాలంలో  ఈ  బృహత్ర
                                                                                                         15
                                                                న్యూ ఇండియా స మాచార్   జనవరి 16-31, 2023 15
                                                                న్్య ఇుండియా స మాచార్   జనవర్ 16-31, 2023
   12   13   14   15   16   17   18   19   20   21   22