Page 41 - M2022020116
P. 41
ఇిండియా@75
ఆజాదీ కా అమృత్ మహతసివ్
శచీింద్ర న్థ్ సన్యూల్
సలుయాల్ర్ జ ై లులో రండు సార్ ్ల
చిత ్ర హింసలకు గుర ై న సావాతంతయారో
యోధుడు
భారతదేశాన్ని విముక ్త ం చేయాలి, దేశాన్కే అంక్తమ ై న
జీవితం గడపాలి అన్ నేన్ బాలయాంలో ఉండగానే
తీరా్మన్ంచుకుననిన్ అన్ శచంద ్ర నథ్ సనయాల్
చెబుతూ ఉండేవ్ర్.
శచీింద్ర న్థ్ సన్యూల్ (ఎడమ నుించి రెిండో వయూకి్)
సా్వతింతయూరి సమర యోధులిందరిలోన్ శచీింద్ర నాథ్ సనాయూల్ ఒకక్రే
లో
కాలాపానీలో రెిండుసారు జైలు శక్ అనభవిించిన ఏకైక విపవ యోధుడు.
లో
ఆయన పలుమారు అరెస్లు, హౌస్ అరెస్లు అనభవిించారు.
్ట
్ట
లో
న్ర్ింధింలో ఎనో్న బాధలు పడినపపొట్కీ న్ర్ింధిం నించి వెలులిక్ వచిచిన
మరుక్ణిం నించి బ్రిట్ష్ సామ్రాజాయూన్క్ వయూతిరేకింగా తిరుగుబాట
బావుటా ఎగురవేసే వ్రు. మాతృభూమిన్ విమకతుిం చేయాలనే ఆయన
పోరాటిం ఎప్పుడూ ఆగలేదు. 1893 ఏప్రిల్ 3వ తేదీన వ్రణాసిలో
జన్్మించిన శచీింద్ర నాథ్ సనాయూల్ తన సాహసిం, దేశభక్తో కొతతరిం
తు
తు
లో
విపవ యోధులకు స్ఫూరితుగా న్లిచారు.
బెనారస్ లోన్ కీ్వన్సి కళ్శ్లలో విదాయూభాయూసిం చేస్తున్న సమయింలోనే
లో
ఆయన కాశ్క్ చిందిన తొలి విపవ పారీ్ట అనశలాన్ సమితి ఏరాపొట
చేశ్రు. హిిందుసాతున్ రిపబికన్ అససియ్షన్ వయూవసాపక సభుయూడుగా
లో
థి
కూడా ఆయన ఉనా్నరు. లాహోర్ కుట్ర, బెనారస్ కుట్రలో పాల్న్నిందుకు
గా
ఆయన విచారణ ఎదుర్క్నా్నరు. 1915లో సనాయూల్ న అరెస్ చేసి
్ట
తు
కాలాపానీక్ పింపారు. భారత మాత విమక్ కోసిం ఆయన దీరఘాకాలిం
పాట రాస్ బిహారీ బోస్ తో సన్్నహితింగా వయూవహరిించారు. 1925 ఆగస్ ్ట
లో
9వ తేదీన రామ్ ప్రసాద్ బిసి్మల్ నాయకత్వింలోన్ విపవ పారీ్ట సభుయూలు
బ్రిట్ష్ ప్రభుత్వ ఖజానాకు ధనింతో కూడిన సించులన రవ్ణా చేస్తున్న
రైలున కాకోరి వద దోచుకునా్నరు. ఆ కేస్లో శచీింద్ర నాథ్ సనాయూల్
్
కూడా అరెసయాయూరు. ఆయన చిన్న సదరులు భూపేింద్ర 5 సింవతసిరాలు,
్ట
మన్మథ్ నాథ్ 14 సింవతసిరాలు జైలు శక్కు గురయాయూరు. శచీింద్ర నాథ్
సనాయూల్ కు గోరఖ్ పూర్ లో సన్్నహిత అనబింధిం ఉింది. క్యవ్యూధ
సకడింతో ఆయన గోరఖ్ పూర్ లోనే తుదిశ్్వస విడిచారు.
న్యూ ఇిండియా స మాచార్ ఫిబ్రవరి 1-15, 2022 39