Page 51 - NIS Telugu 16-31 Aug 2022
P. 51

జాతీయం
                                                                                    ఆజాదీ కా అమృత్ మహోతస్వ్

                    జాదీ కా అమృత్ మహోతస్వ్’ దేశంలోని ప్రతి పౌరుడు గరివాంచదగిన సందరభుం. 75 సంవతస్ర్ల సావాతంత్య్రం అనంతరం

                    మన దేశం ప్రజాసావామ్య మూలాలన మరింత లోతుగా పాద్కొల్పడమే కాకుండా, ప్రతి అభివృది ప్రమాణాలలోదేశ
                                                                                              ధి
        ‘ఆప్రగతి అద్భుతంగా ఉంది. అమృత మహోతస్వ్ న ఘనంగా నిరవాహించాలని సంకలి్పంచన ప్రధాని నర్ంద్ర మోదీ, 25
         ఏళకు ర్ననని సావాతంత్య్ర శతాబి వరకు ఉనని కాలానిని ‘అమృత్ కాల్ ’ గా జరుపుకోవాలని పిలుపునిచాచారు. ర్బోయ్ 25 సంవతస్ర్లలో

                                 ్ద
            ్ల
         వేగవంతమైన అభివృదిక్ సుదృఢమైన సంకల్పం తీసుకోవాలిస్న కాలమని మనకు మార్గనిర్్దశం చేసు్ంది. చారిత్రాత్మకమైన ఆగసు 22
                                                                                                         టి
                          ధి
         త్దీ క్ కూడా ‘ఆజాదీ కా అమృత్ మహోతస్వ్’ వేడుకలకునని ప్రాధాన్యతకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. 1921లో ఇదే రోజున
                                                 త్ర
                                                                                   టి
         మహాతా్మ గాంధీ బ్రిటిష్ వారిక్ వ్యతిర్కంగా విదేశ్ వస బహిషకిరణ పేరిట విదేశ్ ద్సు్లన తగులబటడం దవార్ సవాదేశ్ కోసం స్పషటిమైన
                                                                                                   త్ర
         పిలుపునిచాచారు. ఈ ఆజాదీ కా అమృత్ మహోతస్వ్ లో, సావాతంత్య్ర సమరయోధులు మేడమ్ భికాజీ కామా, సుందర శాస సత్యమూరి్,
         క కేలప్పన్, భారత సావాతంత్య్ర పోర్టంలో చరగని ముద్ర వేసన జవేర్ చంద్ కాళిదస్ మేఘానిల కథలన చదవండ.
               భికాజీకామా: భారత పతాకానిని విదేశ్ గడ డి ప ై  తొలస్ర


                                                                      ఎగురవేసిన ధీర వనిత



                                                                           ్ద
                                  భా   రతదేశానిక్  సావాతంత్ర్యం  ర్వడానిక్  న్లుగు  దశాబాల  ముంద్,  1907  సంవతస్రంలో,  ఒక  మహిళ
                                       మొదటిసారిగా విదేశ్ గడపై భారత జెండాన ఎగురవేసంది. ఆమె మరవరో కాద్ మేడమ్ భికాజీ రుసమ్
                                                        డ్
                                                                                                           ్
                                కామా,  జర్మనీలోని  సట్ గార్టి లోని  ఇంటర్నిషనల్  స్షలిస్  కాంగ్రెస్ లో  భారత  పతాకానిని  ఎగురవేసంది.  సావాతంత్య్ర
                                                                      టి
                                              టి
                                పోర్ట సమయంలో సృజించబడన అనేక అనధకారిక జెండాలలో ఇది ఒకటి, ఇది నేటి భారత జెండాకు భిననింగా
                                ఉంటుంది.
                                                                    టి
                                                   ధి
                                  మేడమ్  కామాగా  ప్రసది  చందిన  భికాజీ  24  సెపెంబర్  1861న  ముంబైలోని  పారీస్  కుటుంబంలో  జని్మంచారు.
                                                                      ్ల
                                1896లో ముంబై ప్రెసడెనీస్లో కరువు, ఆ తర్వాత వచచాన పేగు వా్యధ సమయంలో ఆమె ప్రజల ప్రాణాలన రక్షించడంలో
                                                                 ్ల
                                కీలక పాత్ర పోష్ంచంది. చవరకు ఆమెకు కూడా పేగు స్క్ంది. ఆమె చక్తస్ కోసం లండన్ వెళి్ళంది, ఆమె అకకిడ ఉనని
                                సమయంలో జాతీయవాద్లు శా్యమ్ జీ కృష్ణ వర్మ, దదభాయ్ నౌరోజీలన కలిశారు.
                                  ఆమె వారితో బాగా ప్రభావితమైంది, భారత సావాతంత్య్ర పోర్టంలో పాల్నడం ప్రారంభించంది. ఆమె 1905లో
                                                                                   ్గ
                                                               ్థ
                                లండన్ లో ఇండయన్ హోమ్ రూల్ ససైటీని సాపించడంలో సహాయం చేసంది. తర్వాత, ఆమె పారిస్ కు వెళి్ల పారిస్
                                               ్థ
                                                                          ్ల
                                ఇండయన్ ససైటీని సాపించడానిక్ కృష్ చేసంది. ఆమె విదేశాలో ఉనని సమయంలో సావాతంత్య్ర కోసం పోర్డుతునని
         జననం: 24 సప టి ంబర్ 1861
                                భారతీయ ప్రవాసులతో చేతులు కలిపి, ఆమె సావాతంత్య్ర ఉద్యమం కోసం కరపత్రాలన, సాహితా్యనిని ర్స పంపిణీ
          మరణం: 13 ఆగస్ టి  1936
                                                                                                 టి
                                చేసంది. భారతదేశ సావాతంత్య్ర ఉద్యమం లో చురుకైన పాత్ర పోష్ంచన మేడమ్ కామా జర్మనీలోని సట్ గార్టి లో జరిగిన

                                                                   టి
                                                     ్గ
                                రండవ స్షలిస్ కాంగ్రెస్ లో పాల్న్నిరు. 1907 ఆగసు 22న జరిగిన ఈ సదసుస్లో ఆమె మానవ హకుకిలు, సమానతవాం
                                          టి
                                గురించన ప్రశనిలన లేవన్తడమే కాకుండా, బ్రిటిష్ పాలన నండ భారతదేశానిక్ సావాతంత్య్రం కావాలని కూడా విజపి్
                                                                                                            ఞా
                                                  ్
                                చేసంది. కామా అకకిడ జరుగుతునని స్షలిస్ సమావేశంలో బ్రిటీష్ జెండా ఉండటం చూస, ఆమె దనిని తొలగించ,
                                                              టి
        ఆగస్ టి  22న కామా
                                       ్
                                అకకిడ కొత భారతీయ జెండాన ఎగురవేసంది, దీనిని ఆమె భారత సావాతంత్య్ర పతాకం అని పిలిచంది. తరువాత ఈ
        అకకాడ జరుగుత్నని        జెండాన భారతదేశానిక్ తీసుకువచాచారు. పూణేలోని మర్ఠా, కేసరి లైబ్రరీలో ఉంచారు. భారతీయుల ఆత్మగౌరవానిక్
        సషలస్ టి  సమావేశంల్     ప్రతీక అయిన ప్రసు్త జెండాన మేడమ్ కామా రూపందించన జెండా ఆధారంగా రూపకల్పన చేసారు.
                                                                                               టి
                                                                టి
                                                                                                  టి
        బి ్ర టీష్ జండా ఉండటం     26 జనవరి 1962న, డపార్టి మెంట్ ఆఫ్ పోస్ స్ అండ్ టలిగ్రాఫ్ ఆమె గౌరవార్థం ఒక పోసల్ సాంపున విడుదల
                                చేసంది. మేడమ్ కామా జీవితం దీక్, పటుదల, నిబదత, దేశభక్్క్ ఉదహరణ. ముంబయిలోని ర్జ్ భవన్ లో జల్ భూషణ్
                                                          టి
                                                                  ధి
        చూసి, ఆమె ద్నిని
                                       ్ల
                                భవన్ , విపవకారుల గా్యలరీని ప్రారంభించన సందరభుంగా ప్రధాని నర్ంద్ర మోదీ, మేడం భికాజీ కామా అందించన
        తొలగ్ంచి, అకకాడ కొత తు
                                స్వలన గురు్ చేసుకుంటూ,మేడం భికాజీ కామా తన సంపనని జీవితానిని దేశం కోసం తృణప్రాయంగా తా్యగం చేస
        భారతీయ జండాన్           సావాతంత్య్ర జో్యతిని వెలిగించారు. దేశ భక్్క్ సూఫూరి్క్ ప్రేరణగా నిలిచారు. మన నేటి త్రివర్ణ పతాకం మేడమ్ కామా,
        ఎగురవేసింది.            శా్యమ్ జీ కృష్ణ వర్మ వంటి సావాతంత్య్ర సమరయోధులు రూపందించన జెండా. సూఫూరి్, సామాజిక, కుటుంబ, సైదంతిక
                                                                                                         ధి
                                నేపథా్యలతో  సంబంధం  లేకుండా,  దేశంలో  లేద  విదేశాలలో  ప్రాంతాలతో  సంబంధం  లేకుండా,  భారతదేశానిక్
                                సావాతంత్ర్యం ఒకకిటే ఏకైక లక్ష్ం గా జీవితాంతం పూరి్ అంక్తభావంతో దేశ సావాతంత్ర్య ఉద్యమానిక్ స్వలందించన
                                మేడమ్ కామా 74 సంవతస్ర్ల వయసుస్లో, 13 ఆగసు 1, 1936న పారీస్ జనరల్ హాస్పటల్ లో తుది శావాస విడచారు.
                                                                    టి
                                                                                                         49
                                                                 న్యూ ఇండియా స మాచార్   ఆగస్టు 16-31, 2022
   46   47   48   49   50   51   52   53   54   55   56