Page 25 - NIS Telugu 01-15 August,2023
P. 25
మ్ఖపత్ ్ర కథనం
అమృత్ మహోత్్సవం
వర్ణ రంజిత అమృత మహోత్సవం
భారతదేశంలోనే కాదు… ప్రపంచవా్య్పతుంగా
పలు దేశాలో్లన్ కాంత్ల్నింది. భారత
స్వాతంత్్య్్ర 75వ వార్్షకోత్సవం సంద్ర్భంగా
బోట్్స వానా స్నిక గాయకులు 75 దేశభకితు
థి
గీతాలతో కూడిన స్ంస్కృతిక ప్రద్ర్శనలు
ఇచా్చరు. వీట్నినిటినీ హిందీ, పంజాబీ, గుజర్తీ,
బెంగాల్, అస్్సమీ, తమిళ్, తెలుగు, కననిడ,
సంస్కృతం తదితర భారతీయ భాష్లలో
ప్రద్ర్్శంచడం విశేష్ం. అలాగే నమీబియ్లో
భారత-నమీబియ్ స్ంస్కృతిక-సంప్రదాయ
సంబంధాల సంసమిరణారథిం ప్రతే్య్క తపాలా
బిళ్్లను ఆవిష్్కర్ంచారు.
అమృత మహోత్సవం: ఓ ప్రజా సంబరం
సావాత్ంత్రయా్ర మహోత్్సవం అనేది ఒక రకమైన నిదర్శనాధయాయనం.
ఇందులో సంపూర్ణ ప్రభుత్వాం సహా యావత్ సమాజ భాగ్సావామయా
విధానం అనుసర్ంచబడింది.
రెండేళ్్లకు పైగా కొనసాగిన అమృత్ మహోత్్సవం సావాత్ంత్రయా్ర 75వ
వార్్షకోత్్సవాలో్ల భాగ్ంగా 75 వార్ల కిందట 2021 మార్చు 12న
ప్రారంభమైంది.
ఇందులో 36 ర్షా్రాలు/కేంద్రపాలిత్ ప్రాంత్లు సహా, 55 కేంద్ర మంత్రిత్వా
శ్ఖ్లు పాలుపంచ్కోగా, ప్రపంచవాయాపతి ప్రవాస భారతీయులు సహా,
150కి పైగా దేశ్ల ప్రజలు వేడుకలలో పాల్్గనా్నర్.
మహోత్్సవం కింద ద్ద్ప్ 2.25 లక్షల వరకూ చినా్నపెదదు కారయాక్రమాలు
నిరవాహించబడాడుయి. అత్యాధిక ప్రజా భాగ్సావామయాంతో జాతీయ సా్థయిలో
25,000, ర్ష్ట/కేంద్రపాలిత్ ప్రాంత్ల సా్థయిలో 2 లక్షల కారయాక్రమాలు
నిరవాహించార్.
అమృత్ మహోత్్సవంలో ప్రతి గ్ంటకు సగ్టున 9 నుంచి 10
కారయాక్రమాలు నిరవాహించబడాడుయి.
న్యూ ఇండియా స మాచార్ ఆగస్టు 1-15, 2023 23