Page 23 - NIS Telugu 01-15 November, 2024
P. 23

భవిష్ట్యత్ ప్రణ్యాళికంలతోం ‘స్థాానికంం

                       కోస్వం నినాద్దం’ బ్దంలోపేత్సం


                 ప్రధాని నరేంంద్ర మోదీ నాయకత్వావన భార్ణత ఖాదీ ప్రపంచ విపోవానికి సిదిమైంది. ఈ మేర్ణకు ‘‘ఖాదీ ఫ్లర్ నేషన్-ఖాదీ ఫ్లర్
              ఫాయషన్-ఖాదీ ఫ్లర్ ట్రాన్ు ఫ్లరేంాషన్’’ (దేశంం కోసం ఖాదీ - ఫాయషన్ కోసం ఖాదీ - పర్థిణామంం కోసం ఖాదీ) మంంత్రంతో ఈ విపోవం
              ముందుకు సాగుతోంది. సవయం సమంృది భార్ణత్ కు ప్రతీకగా నిల్యవటంంలో ఖాదీ పురోగంమంనానికి దాని నిర్ణంతర్ణ ప్రాముఖయమే
              నిదర్ణ�నం. ప్రగంతిశీల్య భార్ణ త్ లో ‘సబ్ కా సాథ్,  సబ్ కా వికాస్’ నినాదంతో అమంలు చేస్సు�నో పథకాలు-కార్ణయక్రమాలు ‘సాినికం
              కోసం నినాదం’ ఉందయమానిో సదా ప్రోతుహింస్సు�నాోయి. ఖాదీ-గ్రామీణ పర్థిశ్రమంల్య ర్ణంగంం ప్రగంతి కోసం ఇపాటికేం అనేక పథకాల్యనుం
              అమంలు చేస్సు�నో ‘కెవిఐసి’, మంర్థికొనిో ప్రతిషాుతాక పథకాల్యనుం కూడా ప్రార్ణంభిస్తో�ంది. ఇందులో భాగంంగా ప్రధాని నరేంంద్ర మోదీ
              పుటిునరోజు నేపథయంలో 2024 సెపెుంబరు 17న గుజంరాత్ లో జాతిపిత జంనాసిల్యమైన పోర్ బందర్ లో ‘గ్రామీణ సిలాయి సమంృది  ి
              యోజంన’కు శ్రీకార్ణం చుటిుంది. దీంతోపాటుం ‘కుశాల్ కరీగార్ వికాస్ యోజంన‘, ‘ఖాదీ శంకి�’, ‘లోటంస్ సిల్ే’, ‘మంతి కళా కుమం�ర్
              సశంకీ�కర్ణణ్ యోజంన’ వంటి పథకాల్య సతవర్ణ ప్రార్ణంభానికి సనాోహాలు  చేస్తో�ంది.







































                                                                   తెచిిపెడుతుంందని  భార్ణత్  విశంవసిస్తో�ంది.సాినిక  ఉంతాతుం�ల్యకు
                                                                   ప్రోత్వాుహంంతోపాటుం దేశంంలో తయారీ ల్యక్ష�ంగా కేంంద్ర ప్రభుతవం
               అనిింటికీ మించి ఈ పంండుగ వేడుకలో ప్రతి ఒకార్మూ      ‘సవదేశీ’... అంటే- ‘సాినికం కోసం నినాదం’ పిలుపునిచిింది. ఈ
              భాగసావములైత్తేనే నిజ్వమైన ఆనందం ఆకాంశంపుట్లంచులు     నేపథయంలో  దిగుమంతుంల్యపై  పరాధీనత  అధికంగాగంల్య  14  కీల్యక
                                                                                                �
                                                                                       �
                                                                   ర్ణంగాల్యనుం తొలిసార్థి గుర్థించి, ‘ఉంతాతి సంధానిత ప్రోత్వాుహంకం’
                 త్తాకుతుంది.  కాంబటి్, సాానిక ఉతపతుాలం తయారీక్తి
                                                                   (పిఎంల్ఐ)  పథకానిో  అమంలులోకి  తెచిింది.  అందుకేం,  సవయం
              అంక్తితమైన ప్రజానీకాంనిక్తి మన వంంతు చేయూతనివావలి.
                                                                   సమంృది భార్ణత్ ఆలోచన ఏ ప్రభుతవ వయవసి నుంంచీ పుటిుంది కాదు.
               పంండుగ వేళ్ల ఆతీమయులంక్తిచేచ కాంనుకలంలో ఈ ఉతపతుాలం   ఏ రాజంకీయ నాయకుడి ఆలోచన కూడా కాదు. దేశంంలో నేడు
                    నుంచి కనీసంం ఒకాటైనా చేరట్లం ఉతామం.            ప్రతి మూల్యనా ‘సాినికం కోసం నినాదం’ ప్రతిధవనిస్తో�ంది. ప్రజంలు
                                             చ
                       - నరేంంద్ర మోదీ, ప్రధాన మంత్రి              కూడా సాినిక ఉంతాతుం�ల్యనుం ఆతాగౌర్ణవానికి చిహంోంగా పర్థిగంణిస్తూ  �
                                                                   వాటికి ప్రాధానయమిస్సు�నాోరు.



                                                                             నూయ ఇంండియా సంమాచార్  | నవంంబర్ 1-15, 2024  21
   18   19   20   21   22   23   24   25   26   27   28