Page 55 - NIS Telugu 16-30 June 2022
P. 55
ఇండియా@75
ఆజాదీకా అమకృత్ మహోత్సవ్
గో వ్ లో వ దినోత సీ వం
గోవ్విప లో వదినోతసీవం
విప
గో వ్ మొదటి
గోవ్మొదటి
తంత్
్వ
యారే
ద
యా
మం
స్
స్్వతంత్యారేదయామం
1947 ఆగస్ 15న భారతదేశం బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పందింది. కానీ సవాంత్ర
టా
భారతదేశంలో కొంత భాగం మాత్రం ఇంకా చాలా ఏళ్్ళ విదేశీయుల పాలనలోనే ఉంది. దేశంలో
తీరప్రాంతమైన గోవా పోరుచిగ్స్ నియంత్రణలో ఉండింది. భారతదేశాని్న బ్రిటీష్ వారు విడిచిపెటిటా వెళి్ళన
తరావాత 14 సంవత్సరాలకు గానీ గోవాకు సేవాచ్ఛ లభంచల్దు. బ్రిటీష్వారు భారతదేశాని్న
వదిలివెళ్ళందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పోరుచిగ్స్ గొవా వదిల్ందుకు సుమఖంగా ల్రు. సషలిస్ టా
న్యకుడు రామ్మనోహర్ లోహియా 1946, జూన్ 18న గోవా చేరుకుని పోరుచిగ్స్ వ్యతిరక
ఉద్యమాని్న ప్రారంభంచాడు. గోవా ప్రజలు వేల సంఖ్యలో ఈ ఉద్యమంలో చేరారు. చాలా సంవత్సరాల
పోరాటం తరువాత గోవాకు 1961లో స్వాతంత్ర్యం లభంచింది.
న్యూ ఇండియా స మాచార్ జూన్ 16-30, 2022 53